Telangana
-
సమస్యలకు నిలయం పాపి రెడ్డి కాలనీ… !
KALLINGA TIMES : ప్రతి నిత్యం ఏదో ఒక సమస్యతో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపి రెడ్డి కాలనీ రోడ్లపైన మురికి నీరు పారుతూ సమస్యలకు నిలయంగా…
Read More » -
HCL ఆధ్వర్యంలో ‘టెక్ బి (TechBee)
హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణా లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హెచ్సిఎల్ వారు “టెక్ బి” పేరుతో ఇంటర్మీడియెట్ లేదా పన్నెండు వ తరగతి పాస్…
Read More » -
గచ్చిబౌలి పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణి
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి: గచ్చిబౌలి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తలు కొండాపూర్ కార్పొరేటర్ షైక్ హమీద్ పటేల్ పంపిణి చేసారు, కార్పొరేటర్ షెక్ హమీద్…
Read More » -
విజయవంతంగా ప్రభుత్వ పాఠశాలల బడిబాట కార్యక్రమాలు
రిపోర్టర్ కేబి రాజు మలక్ పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా సైదాబాద్ కార్పోరేటర్ పాల్గొని పాఠశాలల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని…
Read More » -
4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో ఎమ్మెల్యే క్వార్టర్స్
KALINGA TIMES :నగరంలోని హైదర్గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహా సముదాయాలను ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఏరువాక పౌర్ణమి నాడు ఎమ్మెల్యే,…
Read More » -
టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడిగా నామా
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన భేటీకి ఆ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు…
Read More » -
ఘనంగా సాయిబాబా తొమ్మిదవ వార్షికోత్సవాలు
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ సాయిబాబా ఆలయంలో 9వ వార్షికోత్సవం లు కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు, సాయిబాబాను రకరకాల పువ్వులతో…
Read More » -
షెక్ హమీద్ పటెల్ డివిజన్ లో రంజాన్ పండుగ
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి: కొండాపూర్ డివిజన్ లో ప్రజలు రంజాన్ పండుగను శాంతి యుతంగా జరుపుకున్నానదుకు కొండాపూర్ కార్పొరేటర్ షెక్ హమీద్ పటెల్ డివిజన్ లోని…
Read More » -
స్మశాన వాటిక కు ప్రహరీగోడ నిర్మించండి
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి : శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోగల నేతాజీ నగర్ లో బీద మధ్యతరగతి కుటుంబాలు జీవనం గడుపుతున్నారు , ఆరోగ్య పరిస్థితులు…
Read More » -
అభాగ్యురాలికి పెన్షన్ మంజూరు చేయండి సారు..
రంగారెడ్డి, కళింగ న్యూస్ ప్రతినిధి: గత ఏడు సంవత్సరాల నుండి పింఛను మంజూరు చేయాలని ఒక అభాగ్యురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది, అయినా కనికరించని జిహెచ్ఎంసి అధికారులు…
Read More »