Telangana

టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ఖరారు

సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు.ఈ మేరకు అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. అయితే చివరి నిమిషంలో పార్టీలో చేరి నామా నాగేశ్వరరావు, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, వెంకటేష్‌ నేతకాని కూడా బీఫాంలు అందుకున్నారు.

ఆదిలాబాద్‌- నగేష్,, కరీంనగర్- బోయినపల్లి వినోద్ కుమార్‌   పెద్దపల్లి- నేతకాని వెంకటేష్‌
నిజామాబాద్- కల్వకుంట్ల కవిత   మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి    జహీరాబాద్- బీబీ పాటిల్
వరంగల్- పసునూరి దయాకర్   మహబూబాబాద్- మాలోతు కవిత    నల్గొండ- వేమిరెడ్డి నర్సింహారెడ్డి
భువనగిరి- బూర నర్సయ్య గౌడ్    మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్‌రెడ్డి    నాగర్‌కర్నూల్- పి.రాములు
ఖమ్మం- నామా నాగేశ్వరరావు    సికింద్రాబాద్- తలసాని సాయికిరణ్ యాదవ్     మల్కాజిగిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి
చేవెళ్ల- రంజిత్ రెడ్డి  హైదరాబాద్ -పుస్తె శ్రీకాంత్

Show More

Related Articles

Close