Andhra Pradesh

శాస్త్రం ప్రకారం విజయనిర్మల అస్థికల నిమజ్జనం

Kalinga Times, రాజమండ్రి : నటి విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణానంతరం జరగాల్సిన కార్యక్రమాలని కొడుకుగా నరేష్ చేస్తున్నాడు. గురువారం రోజు నరేష్ రాజమండ్రి వెళ్లి శాస్త్రం ప్రకారం విజయనిర్మల అస్థికలని గోదావరిలో నిమజ్జనం చేశాడు. కోటి లింగాల ఘాట్ వద్ద నరేష్ ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. పని మనిషి దగ్గర నుంచి యజమాని వరకు తన తల్లి అందరిని సమభావంతో చూసేవారని అన్నారు. ఆమె నుంచే తాను కూడా సంస్కారం నేర్చుకున్నానని నరేష్ తెలిపాడు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close